కేదార్‌పురికి శ్రీకారం. | modi at kedarnath to address public meating | Sakshi
Sakshi News home page

Published Fri, Oct 20 2017 3:55 PM | Last Updated on Fri, Mar 22 2024 11:31 AM

ప్రధాని నరేంద్ర మోదీ కేదార్‌నాథ్‌ ఆలయాన్ని శుక్రవారం సందర్శించి పూజలు నిర్వహించారు. అనంతరం నూతనంగా నిర్మించిన కేదార్‌పురి టౌన్‌షిప్‌ను ప్రారంభించి పలు సంక్షేమ పథకాలను ప్రకటించారు. దివాళీ తర్వాత రోజు కేదార్‌నాథ్‌ను సందర్శించడం సంతోషంగా ఉందని కోట్లాది ప్రజలకు సేవ చేసుకునే అవకాశం తనకు దక్కడం మరువలేనిదన్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement