'అర్థాంతరంగా తొలగించాలని చూడటం దారుణం' | Pardasaarathi fires on TDP | Sakshi
Sakshi News home page

Published Sun, Sep 17 2017 2:32 PM | Last Updated on Thu, Mar 21 2024 7:46 PM

కాంట్రాక్టు జూనియర్‌ లెక్చరర్ల తొలగింపునకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడటం దారుణమని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి అన్నారు. ఆయన ఆదివారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో 143వ జీఓ ద్వారా ఎనిమిది వేల మంది కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లను నియమించారని, ఇంటర్మీడియట్‌ వ్యవస్థకు వారే మూలస్తంభాలుగా నిలిచారని అన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement