కుమార్తె కోసం హెచ్చార్సీని ఆశ్రయించిన తల్లిదండ్రులు | parents seek mercy killing for daughter | Sakshi
Sakshi News home page

Jul 14 2016 7:13 PM | Updated on Mar 22 2024 10:59 AM

తమ కుమార్తెను చంపుకునేందుకు అనుమతించాలని రంగారెడ్డి జిల్లా జగద్గిరిగుట్టకు చెందిన దంపతులు గురువారం హెచ్చార్సీని ఆశ్రయించారు. జగద్గిరిగుట్టకు చెందిన రామచంద్రారెడ్డి, శ్యామల దంపతుల కుమార్తె హర్షిత (11) గత కొంతకాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతోంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement