బ్యాంకులు, ఉద్యోగులకు మోదీ హెచ్చరిక | PM Modi warns corrupr bank officers | Sakshi
Sakshi News home page

Published Sat, Dec 31 2016 8:17 PM | Last Updated on Thu, Mar 21 2024 9:01 PM

నోట్ల రద్దు తర్వాత దేశంలోని పలు ప్రాంతాల్లో బ్యాంకులు, పోస్ట్‌ ఆఫీసుల్లో చోటుచేసుకున్న అక్రమాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. నోట్ల రద్దు అనంతర పరిస్థితులపై శనివారం జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. అక్రమార్కులను వదిలిపెట్టేదిలేదని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు ఉన్నది ప్రజలకు సేవచేయడానికేనని గుర్తుచేశారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement