హైదరాబాద్ లో మోదీకి ఘనస్వాగతం. | PM Narendra Modi reaches Hyderabad | Sakshi
Sakshi News home page

Aug 7 2016 3:05 PM | Updated on Mar 21 2024 7:53 PM

ప్రధాని హోదాలో తొలిసారి తెలంగాణ పర్యటనకు వచ్చిన నరేంద్ర మోదీకి హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఆదివారం మధ్యాహ్నం ఇక్కడకు చేరుకున్న మోదీకి గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, బీజేపీ నాయకులు, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement