రెండు తెలుగు రాష్ట్రాలలో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో ఇద్దరు ముఖ్యమంత్రులు శనివారం ఉదయం పోలీసు ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో డీజీపీ అనురాగ్ శర్మ ఇవాళ సీఎం క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఓటుకు నోటు కేసుతో పాటు, టీ న్యూస్ ఛానల్కు నోటీసులపై చర్చిస్తున్నట్లు సమాచారం.
Published Sat, Jun 20 2015 11:18 AM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement