అసెంబ్లీ సాక్షిగా టీడీపీ శవ రాజకీయం | Political Sources awe on the way of Ruling party | Sakshi
Sakshi News home page

Mar 15 2017 6:45 AM | Updated on Mar 20 2024 1:43 PM

భూమా నాగిరెడ్డి చేసిన మంచితో పాటు చివర్లో పార్టీ మారిన విషయం రికార్డులకు ఎక్కడం భావ్యం కాదన్న సదుద్దేశంతో ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సభకు దూరంగా ఉంటే.. దాన్ని కూడా రాజకీయం చేయడం చూసి రాజకీయ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement