నేడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాక | President pranab mukherjee to visit hyderabad today | Sakshi
Sakshi News home page

Published Mon, Jun 29 2015 7:14 AM | Last Updated on Fri, Mar 22 2024 10:59 AM

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం హైదరాబాద్‌కు రానున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానం ద్వారా ఉదయం 11.30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.05 గంటలకు నగరంలోని హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆయనకు ఘన స్వాగతం పలకనున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement