రాష్ట్రపతి ప్రణబ్‌కు గవర్నర్‌ విందు | Governor Narasimhan hosts dinner for President Pranab Mukherjee | Sakshi
Sakshi News home page

Published Tue, Dec 27 2016 8:30 PM | Last Updated on Fri, Mar 22 2024 11:04 AM

శీతాకాల విడిది నిమిత్తం రాజధానికి విచ్చేసిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గౌరవార్థం గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ బుధవారం రాత్రి రాజ్‌భవన్‌లో విందు ఏర్పాటు చేశారు. రాత్రి 8 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. గవర్నర్ నరసింహన్ దంపతులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ విందుకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌, చంద్రబాబు నాయుడు హాజరయ్యారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement