చీపురు పట్టిన గవర్నర్ దంపతులు | Governor Narasimhan launches Swachh Bharat campaign | Sakshi
Sakshi News home page

Published Thu, Oct 2 2014 3:55 PM | Last Updated on Fri, Mar 22 2024 11:04 AM

గవర్నర్ నరసింహన్ దంపతులు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజ్‌భవన్ కాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ దంపతులు గురువారం ఉదయం పాల్గొని రోడ్డును ఊడ్చారు. గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రారంభమైన విషయం తెలిసిందే. రాజ్‌భవన్ కాలనీలోని ఓ స్కూల్‌, కమ్యూనిటీ హాలులో బెంచీలు తుడిచారు.. ఉద్యోగులు చేత క్లీన్‌ ఇండియా ప్రమాణం చేయించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement