ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది | Raghuveera reddy fires on government | Sakshi
Sakshi News home page

Published Sat, Jan 9 2016 2:10 PM | Last Updated on Thu, Mar 21 2024 9:00 PM

చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాంగ్రెస్ నేతలపై కక్ష్ సాధింపు చర్యలకు పాల్పడుతోందని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆరోపించారు. కల్తీ మద్యం ఘటనలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం 20 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసిన విషయాన్ని ఆయన శనివారం గుర్తు చేశారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారనే కారణంతోనే కాంగ్రెస్ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని రఘువీరా మండిపడ్డారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement