'ములాయంను వారిద్దరు తప్పుదోవపట్టించారు' | real SP had submitted proofs along with the affidavits to Election Commissio: Ramgopal Yadav | Sakshi
Sakshi News home page

Jan 8 2017 7:06 PM | Updated on Mar 22 2024 11:06 AM

ఎన్నికల ప్రకటన వచ్చిన తర్వాత కూడా ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌ వాది పార్టీలో మాటల వేడి రోజుకింత పెరుగుతోంది. సొంతపార్టీలోని వ్యక్తులు ఇప్పటికే చీలిపోయి సొంత అజెండాలతో ముందుకెళుతూ మాటలయుద్ధం చేస్తున్నారు. సమాజ్‌వాది పార్టీ గుర్తుపై రేపు ఎన్నికల సంఘం తన అభిప్రాయాన్ని వెల్లడించనుండగా సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ వర్గంలోని కీలక నేత రామ్‌గోపాల్‌ యాదవ్‌ ఆదివారం మరోసారి స్పందించారు. నిజమైన సమాజ్‌ వాది పార్టీ ఇప్పటికే ఎన్నికల కమిషన్‌కు ఆధారాలతో సహా అఫిడవిట్లు సమర్పించామని, ఈసీకి సమర్పించిన వాటినే ములాయంకు కూడా పంపించామని, కానీ ఆయనకు అవి చేరలేదని అన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement