తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని వైద్య పరీక్షల కోసం ఆదివారం రాత్రి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. రేవంత్ ను రోడ్ నెంబర్ 12లో ఉన్న భారీ బందోబస్తు మధ్య ఏసీబీ హెడ్ క్వార్టర్స్ కు అధికారులు తరలించారు. ఈ రోజు న్యాయమూర్తి నివాసం వద్ద ఏసీబీ అధికారులు హాజరుపరచనున్నట్టు సమాచారం. ఇవాళ న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టి అనంతరం జైలుకు తరలించనున్నట్టు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. రాత్రంతా ఏసీబీ కార్యాలయంలోనే రేవంత్ రెడ్డి ఉన్నారు
Published Mon, Jun 1 2015 7:40 AM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement