చంద్రబాబు బినామీకి రూ.320కోట్ల ప్రాజెక్టు..! | Rs.32O Crore project for chandrababu's Well Known person | Sakshi
Sakshi News home page

Published Sun, Dec 27 2015 6:37 AM | Last Updated on Wed, Mar 20 2024 1:44 PM

ఈవీఎంల దొంగతనం, ట్యాంపరింగ్ కేసులో నిందితుడతను.. తెలుగుదేశం పార్టీ ఐటీ వ్యవహారాల అడ్వయిజర్‌గా బాధ్యతలు చేపట్టాడు..పార్టీ సభ్యత్వ నమోదు, గుర్తింపు కార్డుల జారీ అతని చేతుల మీదుగానే జరిగాయి... ఆ తర్వాత చంద్రబాబు కుటుంబానికి చెందిన పలు వ్యాపార సంస్థల్లో డెరైక్టర్‌గా ఎదిగాడు

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement