నియంతలకు పట్టిన గతే పడుతుంది | tdp mla's fire on kcr and speaker | Sakshi
Sakshi News home page

Published Sun, Apr 16 2017 8:08 AM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

సెంబ్లీ నిబంధనలను పక్కనబెట్టి హరీష్‌రావు, సదారాం కనుసన్నల్లో సభ నడుస్తున్నదని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి విమర్శించారు. మీడియాతో మాట్లాడుతూ స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని, అసెంబ్లీలా కాకుండా టీఆర్‌ఎస్‌ కార్యాలయంలా నడుస్తోందని విమర్శించారు. పార్టీ కార్యాలయాలకతీతంగా స్పీకర్ కార్యాలయం పనిచేయాలన్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement