ఆలస్యంగా వచ్చారంటూ నలుగురు విద్యార్థులను మంగళవారం ఓ టీచర్ చితకబాదారు. ఈ దాడిలో ఒక విద్యార్థి చేయి విరగగా, మిగతా ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మీర్ పేట గౌతమి స్కూల్లో చోటు చేసుకుంది. దీనికి నిరసనగా స్కూల్ ముందు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు.
Published Tue, Sep 22 2015 2:09 PM | Last Updated on Fri, Mar 22 2024 11:04 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement