వాలేటివారిపాలెంలో దారుణం | The brutal murder in Prakasam district | Sakshi
Sakshi News home page

Published Wed, Sep 30 2015 4:22 PM | Last Updated on Thu, Mar 21 2024 8:51 PM

వాలేటివారిపాలెం మండలం పోకూరి గ్రామంలో బుధవారం దారుణం చోటుచేసుకుంది. గ్రామంలో ఓ సైకో నాలుగేళ్ల బాలుడి గొంతు కోశాడు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన మహేంద్ర, ఆదిలక్ష్మిల రెండో కుమారుడు మను సాగర్(4) ఇంటి దగ్గర ఆడుకుంటూ కనిపించకుండా పోయాడు. దీంతో తల్లిదండ్రులు కంగారుపడి వెతకడం ప్రారంభించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement