ఏసీబీకి పట్టుబడిన ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు | The two were caught acb | Sakshi
Sakshi News home page

Jan 28 2017 8:43 AM | Updated on Mar 20 2024 2:08 PM

ఏసీబీ అధికారులు శుక్రవారం ఇద్దరు ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారు లను అరెస్టు చేశారు. నల్లగొండలో ఓ కాం ట్రాక్టర్‌ వద్ద రూ.6 లక్షలు లంచం తీసుకుం టుండగా గ్రామీణ తాగునీటి పథకం (ఆర్‌డబ్ల్యూఎస్‌) సూపరింటెండెంట్‌ను, ఇం దుకు ప్రోత్సహించిన ఎస్‌ఈని హైదరాబాద్‌ లో అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల నల్లగొండ విజిలెన్స్‌ విభాగంలో ఎస్పీ స్థాయి అధికారి భాస్కర్‌రావు లంచం తీసుకుంటుం డగా పట్టుబడిన విషయం మరువక ముందే మరో అవినీతి తిమింగలం ఏసీబీకీ చిక్కడం ఉద్యోగులను కలవరానికి గురి చేస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement