వంతెన అంచుపై వేలాడుతున్న లారీ | tire puncture lorry strucks midle of bride in medak | Sakshi
Sakshi News home page

Published Sat, Sep 24 2016 12:40 PM | Last Updated on Fri, Mar 22 2024 11:25 AM

మంజీరా నది పై లోడుతో వెళుతున్న లారీ అదుపుతప్పి బ్రిడ్జ్ అంచున ఆగిపోయింది. ఈ సంఘటన మనురు మండలం రాయిపల్లి వద్ద శనివారం చోటు చేసుకుంది. వివరాలు.. బీదర్ వైపు పళ్లలోడుతో మంజీరా నది బ్రిడ్జ్ పై వెళుతుండగా లారీ టైర్ పంక్చర్ అయింది. దీంతో అదుపు తప్పి బ్రిడ్జ్ సైడ్ వాల్ను ఢీకొట్టి వాగువైపు దూసుకెళ్లింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement