సుగుణమ్మను అభినందించిన చంద్రబాబు | tirupati-mla-sugunamma-met-chandrababu-in-hyderabad | Sakshi
Sakshi News home page

Published Tue, Feb 17 2015 2:51 PM | Last Updated on Wed, Mar 20 2024 1:44 PM

తిరుపతి అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ అభ్యర్థి సుగుణమ్మను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభినందించారు. మంగళవారం హైదరాబాద్లో చంద్రబాబును సుగుణమ్మ కలిశారు. అనంతరం సుగుణమ్మ విలేకర్లతో మాట్లాడుతూ... పార్టీ, తిరుపతి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని చంద్రబాబు... తనను కోరారని చెప్పారు. అలాగే నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని ఈ సందర్బంగా బాబు హామీ ఇచ్చారన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement