స్ఫూర్తి యాత్ర టెన్షన్‌.. టెన్షన్‌ | TRS leaders blocking Kodandaram | Sakshi
Sakshi News home page

Published Sat, Aug 12 2017 7:08 AM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM

టీజేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం చేపట్టిన అమరుల స్ఫూర్తి యాత్రను టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. పలుచోట్ల ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. శుక్రవారం ఉదయం సికింద్రాబాద్‌లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి కోదండరాం నాలుగో విడత స్ఫూర్తి యాత్రను ప్రారంభించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement