ఏసీబీ ఎదుట హాజరుకానున్న నరేందర్‌రెడ్డి | vem-narender-reddy-to-attend-questioning-on-wednesday | Sakshi
Sakshi News home page

Published Wed, Jun 17 2015 9:48 AM | Last Updated on Thu, Mar 21 2024 6:38 PM

ఓటుకు కోట్లు కేసులో టీడీపీ నేత వేం నరేందర్‌రెడ్డి నేడు ఏసీబీ ఎదుట విచారణకు హాజరుకాన్నారు. ఏసీబీ ఇచ్చిన నోటీసుల మేరకు విచారణ కోసం ఆయన ఏసీబీ అధికారుల ముందుకు రానున్నారు. ముడుపుల వ్యవహారంలో ఆయన పాత్ర, సూత్రధారులు ఎవరు, ఎమ్మెల్యేను కొనేందుకు డబ్బులెవరు ఇచ్చారనే దానిపై నరేందర్ రెడ్డిని ఏసీబీ అధికారులు ప్రశ్నించే అవకాశముంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement