మాకు ఓటేస్తేనే అభివృద్ధి | /we-give-preority-to-godavari-districts-in-developement-says-chandrababu- | Sakshi
Sakshi News home page

May 24 2015 7:14 AM | Updated on Mar 21 2024 8:58 PM

‘‘మాకు అనుకూలంగా మ్యాండేట్ ఇచ్చిన ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం. అప్పుడే మ్యాండేట్ ఇవ్వని వారికి తెలిసొస్తుంది. టీడీపీ అధికారంలోకి రావడానికి ఉభయగోదావరి జిల్లాల ప్రజలే కారణం. ఆ జిల్లాలను అభివృద్ధి చేయడం మర్యాద. ఇతర ప్రాంతాలను అభివృద్ధి చేయడం మర్యాద అన్పించుకోదు’’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు తెగేసి చెప్పారు. ఈ విషయంలో తనకు ఎలాంటి అడ్డంకులు లేవన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్‌తో కలిసి శనివారం క్యాంప్ కార్యాలయం లేక్‌వ్యూ అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement