ముందుగానే శీతాకాల సమావేశాలు! | Winter session in advance! | Sakshi
Sakshi News home page

Published Mon, Aug 29 2016 7:04 AM | Last Updated on Fri, Mar 22 2024 11:22 AM

వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ)ని ఏప్రిల్ 1 నుంచే అమలులోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు కనిపిస్తోంది. జీఎస్‌టీ మద్దతు బిల్లులను ఆమోదింపజేసుకోవడం కోసం పార్లమెంటు శీతాకాల సమావేశాలను పక్షం రోజులు ముందుగానే, అంటే నవంబర్ మొదట్లోనే ప్రారంభించాలని అనుకుంటోంది

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement