కొవ్వూరులో దేవుడు విగ్రహాల తొలగింపు | womans Ganapathy Homam in Kovvuru | Sakshi
Sakshi News home page

Published Sat, Nov 18 2017 3:46 PM | Last Updated on Thu, Mar 21 2024 8:50 PM

శివుడు, వినాయకుడు, నందీశ్వరుడి విగ్రహాలు తొలగించిన ప్రభుత్వానికి, మంత్రి కేఎస్‌ జవహర్‌కు మంచి బుద్ధిని ప్రసాదించి, విగ్రహాలు పునః ప్రతిష్టించే విధంగా చేయాలని కోరుతూ పట్టణంలో శ్రీనివాసపురం కాలనీ వాసులు శుక్రవారం గణపతి హోమం నిర్వహించారు. విగ్రహాలు తొలగించిన ప్రదేశంలో గణపతి హోమం నిర్వహించి పూజలు చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement