వైఎస్‌ జగన్‌కు ఘన స్వాగతం | YS Jagan reaches to rajahmundry airport | Sakshi
Sakshi News home page

Published Wed, Dec 7 2016 12:57 PM | Last Updated on Wed, Mar 20 2024 1:41 PM

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి పార్టీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. రెండు రోజుల జిల్లా పర్యటనకు వెళ్లిన వైఎస్‌ జగన్‌.. బుధవారం ఉదయం రాజమండ్రి ఎయిర్‌ పోర్ట్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ నేతలు వైఎస్‌ జగన్‌కు ఘనంగా స్వాగతం పలికారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులతో రంపచోడవరంలో జరిగే ముఖాముఖి కార్యక్రమంలో వైఎస్‌ జగన్‌ పాల్గొంటారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement