నాలుగోరోజు వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర | YS jagan's Day Four Of Praja Sankalpa Yatra Ends | Sakshi
Sakshi News home page

Published Fri, Nov 10 2017 7:12 AM | Last Updated on Thu, Mar 21 2024 7:47 PM

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల‍్పయాత్ర నాలుగోరోజు జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల శివారులో ముగిసింది. పాదయాత్రలో భాగంగా జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఎర్రగుంట మండలంలో ఆయన ప్రజలతో మమేకం అవుతూ ముందుకు సాగారు. పరిసర గ్రామాలలో అభిమానులు, కార్యకర్తలు నీరాజనలు పలికారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement