వెంకటేశ్వర్లు కుటుంబానికి వైఎస్‌ జగన్‌ పరామర్శ | ys jaganmohan reddy consoles farmar family | Sakshi
Sakshi News home page

Published Sat, Jan 7 2017 4:25 PM | Last Updated on Fri, Mar 22 2024 10:48 AM

ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర మూడోరోజు కర్నూలు జిల్లాలో కొనసాగుతోంది. శనివారం ఉదయం వెలుగోడు మండలం వేల్పనూరు నుంచి యాత్రను ప్రారంభించిన వైఎస్‌ జగన్‌.. బోయరేవులు చేరుకున్నారు. అక్కడ అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడిన రైతు చాకలి వెంకటేశ్వర్లు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement