ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించనందుకు విజయవాడలో వైఎస్సార్సీపీ నాయకులు వినూత్న నిరసనలు చేపట్టారు. పార్టీ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గౌతంరెడ్డి నేతృత్వంలో 200 మంది కార్యకర్తలు ఒంటికి మట్టి పూసుకుని నిరసన తెలిపారు. అనంతరం నల్ల రంగు బెలూన్లను ఎగురవేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించటంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని గౌతంరెడ్డి విమర్శించారు.
Published Fri, Oct 23 2015 7:35 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement