చంద్రబాబుపై ధ్వజమెత్తిన ఆదిశేషగిరిరావు | ysrcp leader adisheshagiri rao slams chandrababu | Sakshi
Sakshi News home page

Published Wed, Nov 22 2017 1:25 PM | Last Updated on Thu, Mar 21 2024 7:44 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఘట్టమనేని ఆదిశేషగిరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు సర్కార్‌ అన్ని రంగాల్లో విఫలమైందని, ప్రజా సమస్యలు గాలికి వదిలేసి ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌లతో కాలం గడుపుతోందని ఆయన మండిపడ్డారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement