'టీడీపీ నేతల అక్రమ ఇసుక రవాణా వల్లే విషాధం' | ysrcp leader takes on tdp leaders | Sakshi
Sakshi News home page

Published Sun, Sep 18 2016 2:33 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

వీరులపాడు మండలం కొణతాలపల్లిలోని వైరా నదిలోపడి ముగ్గురు విద్యార్థులు మృతి చెందడంపై వైఎస్ఆర్ సీపీ నేత డాక్టర్ జగన్మోహన్రావు స్పందించారు. టీడీపీ నేతలు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు... ఆ క్రమంలో ఏర్పడిన ఇసుక గుంతల వల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement