ప్రభుత్వం చేస్తున్న వందల ఎకరాల భూ కేటాయింపుల వెనుక భారీ అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. 'నిన్న జరిగింది కేబినెట్ మీటింగ్ కాదు.. సెటిల్మెంట్ మీటింగ్' అంటూ ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.