ఆవిర్భావం నుంచీ ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. పోరుబాటలో తన భవిష్యత్ కార్యాచరణను నిర్దేశించుకునే దిశగా ఆదివారం వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో రెండో ప్లీనరీ నిర్వహించనుంది. ‘ప్రజా ప్రస్థానం’ పేరుతో నిర్వహిస్తున్న ఈ ప్లీనరీ నిర్వహణకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి.
Published Sun, Feb 2 2014 9:53 AM | Last Updated on Fri, Mar 22 2024 11:31 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement