ప్రతిష్టాత్మక ‘వరల్డ్ సూపర్ సిరీస్ మాస్టర్స్ ఫైనల్స్’ టోర్నమెంట్కు అర్హత సాధించిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. దుబాయ్లో బుధవారం సాయంత్రం జరిగిన గ్రూపు దశ తొలి మ్యాచ్ లో జపాన్ ప్లేయర్ అకానె యామగుచిపై 12-21, 21-8, 21-15 పాయింట్ల తేడాతో సింధు విజయం సాధించింది. తొలి గేమ్ కోల్పోయిన సింధు ఆపై రెండో గేమ్లో ప్రత్యర్థి యామగుచికి అవకాశమే ఇవ్వలేదు. రెండో గేమ్ సింధు నెగ్గడంతో నిర్ణయాత్మక మూడో గేమ్ అనివార్యమైంది.
Published Thu, Dec 15 2016 7:33 AM | Last Updated on Thu, Mar 21 2024 6:42 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement