ఐదు వన్డేల సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో ఇక్కడ మంగళవారం జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా నిలకడగా బ్యాటింగ్ కొనసాగిస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ధోని సేన 20.0 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 93 పరుగులతో ఆడుతోంది.
Published Tue, Jan 12 2016 10:24 AM | Last Updated on Thu, Mar 21 2024 9:48 AM
ఐదు వన్డేల సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో ఇక్కడ మంగళవారం జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా నిలకడగా బ్యాటింగ్ కొనసాగిస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ధోని సేన 20.0 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 93 పరుగులతో ఆడుతోంది.