మరో సంపన్న కుటుంబం సామాజిక సేవా కార్యక్రమాలకు తమ వంతు చేయూతనందించడానికి ముందుకు వచ్చింది. ప్రముఖ పారిశ్రామికవేత్త, భారతీ ఎయిర్టెల్ అధినేత సునీల్ భారతీ మిట్టల్ కుటుంబం తమ సంపదలో 10 శాతాన్ని దాతృత్వానికి ఇస్తామని ప్రతిన బూనింది.
Published Fri, Nov 24 2017 1:52 PM | Last Updated on Wed, Mar 20 2024 12:02 PM
మరో సంపన్న కుటుంబం సామాజిక సేవా కార్యక్రమాలకు తమ వంతు చేయూతనందించడానికి ముందుకు వచ్చింది. ప్రముఖ పారిశ్రామికవేత్త, భారతీ ఎయిర్టెల్ అధినేత సునీల్ భారతీ మిట్టల్ కుటుంబం తమ సంపదలో 10 శాతాన్ని దాతృత్వానికి ఇస్తామని ప్రతిన బూనింది.