రాబోయే తరాల విద్యార్థులకు ఇది సువర్ణావకాశం | Sakshi
Sakshi News home page

రాబోయే తరాల విద్యార్థులకు ఇది సువర్ణావకాశం

Published Tue, Nov 14 2023 8:31 AM

పేదవాడి తలరాతను మార్చే శక్తి చదువుకు మాత్రమే ఉందని గట్టిగా నమ్మిన వ్యక్తి సీఎం వైయస్ జగన్. మన పిల్లలు పోటీ ప్రపంచంలో నెగ్గాలి, గెలవాలన్న లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంతో పాటు డిజిటల్‌ విద్యాబోధనకు శ్రీకారం చుట్టారు.