అతివేగమే నలుగురిని బలి తీసుకుంది | 4 Engineering Students Die After Car Crashes at Speed of 130 km | Sakshi
Sakshi News home page

అతివేగమే నలుగురిని బలి తీసుకుంది.

Published Wed, May 1 2019 11:43 AM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

బొమ్మలరామారం మండలం మైసిరెడ్డి గ్రామ శివారులో గత రాత్రి జరిగిన ఘోర ప్రమాదానికి అతి వేగమే కారణమని స్పష్టమవుతోంది. దానికి తోడు మూల మలుపు. దాదాపు 130 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన మలుపు వద్ద బోల్తా పడినట్టు ఘటనా స్థలంలో దృశ్యాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రమాదంలో కారు తుక్కుతుక్కయింది. ఈ ఘోర ప్రమాదంలో నలుగురు ఇంజనీరింగ్‌ విద్యార్థులు చనిపోయారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement