స్వైన్ఫ్లూతో బాధపడుతూ ఎయిమ్స్లో చికిత్స పొందిన బీజేపీ చీఫ్ అమిత్ షా ఆదివారం ఉదయం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆస్పత్రి నుంచి నేరుగా అమిత్ షా తన నివాసానికి చేరుకున్నారని బీజేపీ నేత అనిల్ బలూనీ వెల్లడించారు.
ఎయిమ్స్ నుంచి అమిత్ షా డిశ్చార్జి
Published Sun, Jan 20 2019 8:03 PM | Last Updated on Thu, Mar 21 2024 10:59 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement