విద్యార్థుల ఉద్యమానికి వణికిన ‘ఢాకా’ | angry students have taken over police duties in Dhaka | Sakshi
Sakshi News home page

Aug 3 2018 7:08 PM | Updated on Mar 21 2024 7:50 PM

‘చట్టం అందరికి ఒక్కటే’ పేరిట బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో విద్యార్థులు చిత్రమైన ఉద్యమాన్ని చేపట్టారు. ఆదివారం నాడు జరిగిన ఓ బస్సు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మరణించడంతో కోపోద్రిక్తులైన విద్యార్థులు దీనికి శ్రీకారం చుట్టారు. పోలీసులు సవ్యంగా విధులు నిర్వహించక పోవడం వల్ల, అనుభవం లేని, డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేని వారు బస్సులు నడుపుతుండడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని భావించి వారు రోడ్డెక్కారు.

Advertisement
 
Advertisement
Advertisement