దిశ బిల్లు: ప్ర‌తి జిల్లాలో ప్రత్యేక న్యాయస్థానం | AP CM YS Jagan Mohan Reddy Speech Over Andhra Pradesh Disha Bill 2019 in AP Assembly Sessions | Sakshi
Sakshi News home page

దిశ బిల్లు: ప్ర‌తి జిల్లాలో ప్రత్యేక న్యాయస్థానం

Dec 13 2019 3:41 PM | Updated on Mar 20 2024 5:39 PM

మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే మరణ శిక్ష పడుతుందనే భయం రావాలని, అప్పుడే వ్యవస్థలో మార్పు వస్తుందని సీఎం జగన్‌ అన్నారు. నేరం చేస్తే కఠిన శిక్ష పడుతుందనే భయం ఉన్నప్పుడే నేరాలు తగ్గుతాయని సీఎం అభిప్రాయపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement