ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ సోమవారం చేపట్టిన బంద్ రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణంగా కొనసాగుతోంది. రాష్ట్ర బంద్కు ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపునిచ్చిన సంగతి తెల్సిందే. ఈ బంద్కు టీడీపీ, బీజేపీ దూరంగా ఉన్నాయి. వైఎస్సార్సీపీ, వామపక్షాలతో పాటు మిగతా పార్టీలు బంద్కు సంపూర్ణ మద్ధతు ప్రకటించాయి
ఏపీలో స్వచ్చందంగా బంద్ పాటిస్తున్న ప్రజలు
Published Mon, Apr 16 2018 7:49 AM | Last Updated on Fri, Mar 22 2024 10:49 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement