హమీలను తక్షణమే నెరవేర్చాలి.. | BJP Leader Pydikondala Manikyala Rao Started Hunger Strike | Sakshi

హమీలను తక్షణమే నెరవేర్చాలి

Jan 21 2019 12:44 PM | Updated on Mar 22 2024 11:31 AM

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. తాడేపల్లి గూడెంలో ‘ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల సాధనకై పోరుబాట’ పేరుతో సోమవారం ఉదయం దీక్షను ప్రారంభించారు. తొలుత తెలుగుతల్లికి, బీజేపీ వ్యవస్థాపక నేతలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పైడికొండల మాట్లాడుతూ.. జిల్లాకు ఇచ్చిన 56 హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement