రామోజీరావుకు మంత్రి బొత్స బహిరంగ లేఖ | Botcha Satyanarayana Write A Letter To Ramoji Rao | Sakshi
Sakshi News home page

రామోజీరావుకు మంత్రి బొత్స బహిరంగ లేఖ

Published Sat, Feb 15 2020 3:47 PM | Last Updated on Fri, Mar 22 2024 11:10 AM

 తనపై రాసిన తప్పుడు వార్తను ఈనాడు దినపత్రిక వెనక్కి తీసుకోవాలంటూ పురపాలక శాఖమంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన శనివారం  ఈనాడు సంస్థల చైర్మన్‌ రామోజీరావుకు లేఖ రాశారు. ‘ ఇవాళ ఈనాడు పేపర్‌లో నాపై తప్పుడు వార్త రాశారు. ఆ వార్తను వెనక్కి తీసుకోవాలి. నేను అనని మాటలను మీ అజెండా ప్రకారం మార్చి ప్రచురించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement