గురుగ్రామ్లో ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. సైబర్హౌజ్కు 12 కిలోమీటర్ల దూరంలో గల ఉల్లవాస్లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం ఉదయం జరిగిన ఈ ఘటనలో ఎనిమిది మందికి పైగా శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు సమాచారం. రంగంలోకి దిగిన రక్షణ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
గురుగ్రామ్లో కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం
Published Thu, Jan 24 2019 10:37 AM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement