అయేషా హత్య కేసు విచారణలో దూకుడు పెంచిన సీబీఐ | CBI officers enquiry Satyam Babu in Ayesha Meera case  | Sakshi
Sakshi News home page

Published Fri, Jan 18 2019 3:14 PM | Last Updated on Fri, Mar 22 2024 11:29 AM

సంచలనం సృష్టించిన నర్సింగ్‌ విద్యార్థిని అయేషా మీరా(19) హత్య కేసు విచారణలో సీబీఐ దూకుడు పెంచింది. శుక్రవారం ఉదయం నుండి సత్యంబాబును సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. సత్యం బాబు కుటుంబ సభ్యుల స్టేట్ మెంట్‌ను సీబీఐ అధికారులు రికార్డ్ చేసుకుంటున్నారు. విజయవాడలోని నందిగామ సమీపంలోని అనగమసాగరం గ్రామంలో సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. 'ఈ కేసుతో నాకు ఎటువంటి సంబంధం లేదు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement