పోస్ట్‌ డేటెడ్‌ చెక్కులపై ఫిర్యాదులు అందాయి | Chief Election Commissioner Sunil Arora Meet Party Leaders In AP | Sakshi
Sakshi News home page

పోస్ట్‌ డేటెడ్‌ చెక్కులపై ఫిర్యాదులు అందాయి

Feb 12 2019 4:58 PM | Updated on Mar 22 2024 11:14 AM

 ఆంధ్రప్రదేశ్‌లో పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికలు ఒకే సారి జరుగుతాయని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సునీల్‌ అరోరా స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యామని.. వాళ్లు కొన్ని అభ్యంతరాలు చెప్పారన్నారు. ఓటర్ల జాబితాలో తప్పులున్నాయని.. ఒక్కరికే రెండు, మూడు ఓట్లున్నాయన్న విషయం తమ దృష్టికి తీసుకొచ్చారని సీఈసీ చెప్పారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement