16మంది ఎంపీలను గెలిపిస్తే అగ్గిరాజేస్త | CM KCR Speech at Karimnagar Public Meet | Sakshi
Sakshi News home page

16మంది ఎంపీలను గెలిపిస్తే అగ్గిరాజేస్త

Published Mon, Mar 18 2019 7:31 AM | Last Updated on Fri, Mar 22 2024 11:31 AM

‘తెలంగాణ కోసం టీఆర్‌ఎస్‌ పెట్టినప్పుడు బక్క మనిషితో ఏమైతదని మాట్లాడిన్రు. తేలిగ్గ తీసిపారే సిన్రు. మఖలో పుట్టి పుబ్బలో పోయే పార్టీ అని చంద్రబాబు హేళన చేసిండు. ఏం చేసిన నేనే కర్త, కర్మ అని విర్రవీగిండు. 3నెలల నుంచి అక్కడ ఏం జరుగుతుందో మీరే చూస్తున్నరు. నేను ఆయనను ఆంధ్రల ఓడిస్తనని చంద్రబాబు భయపడుతున్నడు’అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. దేశంలో జాతీయ పార్టీలు ఎక్కడున్నాయని ఎద్దేవా చేసిన కేసీఆర్‌ వచ్చే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలదే హవా అని వ్యాఖ్యానించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement