టీవీ9 భారత్‌ వర్ష్‌కు ఎన్నికల సంఘం వార్నింగ్ | EC Warns TV9 Bharatvarsh channel | Sakshi
Sakshi News home page

టీవీ9 భారత్‌ వర్ష్‌కు ఎన్నికల సంఘం వార్నింగ్

Published Fri, May 10 2019 1:59 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

టీవీ9 భారత్‌ వర్ష్‌ ఛానల్‌కు కేంద్ర ఎన్నికల సంఘం వార్నింగ్‌ ఇచ్చింది. ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లు మాయం అయ్యాయంటూ తప్పుడు కథనాలపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈవీఎంల భద్రత, తరలింపు అంశాలపై అత్యున్నత నిఘా ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి స్పష్టం చేసింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement