క్యూనెట్‌ కేసులో ప్రముఖులకు నోటీసులు | Five Hundred Celebrities In Qnet Scam | Sakshi
Sakshi News home page

క్యూనెట్‌ కేసులో ప్రముఖులకు నోటీసులు

Published Tue, Feb 26 2019 8:54 PM | Last Updated on Fri, Mar 22 2024 11:13 AM

క్యూనెట్‌ కేసులో ప్రముఖులకు ఉచ్చు బిగుసుకుంటోంది. దాదాపు 500 ప్రముఖులకు సైబరాబాద్‌ పోలీసులు నోటీసులు పంపారు. ప్రముఖుల్లో బాలీవుడ్‌ నటులు షారుఖ్‌ ఖాన్‌, బొమన్‌ ఇరానీ, పూజా హెడ్గే, అల్లు శిరీష్‌లు కూడా ఉన్నారు. వారం రోజుల్లోగా విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆదేశించారు.
 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement